'గుంటూరోడు' ఆడియో విడుదల వాయిదా...
- January 24, 2017
హైదరాబాద్: మంచు మనోజ్, ప్రగ్యా జైశ్వాల్ జంటగా రూపుదిద్దుకుంటున్న 'గుంటూరోడు' చిత్రం ఆడియోను ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తొలుత ప్రకటించింది. అయితే 26న విశాఖ ఆర్కే బీచ్లో ఆంధ్రాకు ప్రత్యేక హోదా కోసం మౌన నిరసన చేపట్టనున్న నేపథ్యంలో ఆడియో విడుదల తేదీలో మార్పులు జరిగినట్లు మంచు మనోజ్ ట్వీట్ చేశారు. శ్రేయోభిలాషులు, అభిమానుల సలహా మేరకు 'గుంటూరోడు' ఆడియోను వాయిదా వేస్తున్నట్లు మనోజ్ పేర్కొన్నారు. ఆడియో విడుదల తేదీని తర్వాత ప్రకటిస్తానని, ఓ మంచి కార్యానికి ఎప్పుడూ ముందుంటానని తెలిపారు. 'యుద్ధం ప్రేమను చంపలేదు, ప్రేమతో యుద్ధాన్ని గెలవొచ్చు'..
తాజా వార్తలు
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!









