'గుంటూరోడు' ఆడియో విడుదల వాయిదా...
- January 24, 2017
హైదరాబాద్: మంచు మనోజ్, ప్రగ్యా జైశ్వాల్ జంటగా రూపుదిద్దుకుంటున్న 'గుంటూరోడు' చిత్రం ఆడియోను ఈ నెల 26న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తొలుత ప్రకటించింది. అయితే 26న విశాఖ ఆర్కే బీచ్లో ఆంధ్రాకు ప్రత్యేక హోదా కోసం మౌన నిరసన చేపట్టనున్న నేపథ్యంలో ఆడియో విడుదల తేదీలో మార్పులు జరిగినట్లు మంచు మనోజ్ ట్వీట్ చేశారు. శ్రేయోభిలాషులు, అభిమానుల సలహా మేరకు 'గుంటూరోడు' ఆడియోను వాయిదా వేస్తున్నట్లు మనోజ్ పేర్కొన్నారు. ఆడియో విడుదల తేదీని తర్వాత ప్రకటిస్తానని, ఓ మంచి కార్యానికి ఎప్పుడూ ముందుంటానని తెలిపారు. 'యుద్ధం ప్రేమను చంపలేదు, ప్రేమతో యుద్ధాన్ని గెలవొచ్చు'..
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







