కేసు 27కు వాయిదా...
- January 25, 2017
న్యూదిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ రాజస్థాన్లో చింకారా, కృష్ణజింకలను వేటాడినట్లు నమోదైన కేసుపై తీర్పును 27వ తేదీకి వాయిదా వేసినట్లు జోధ్పూర్ కోర్టు ప్రకటించింది. గత వారం ఇదే కోర్టులో అక్రమ ఆయుధాల కేసు నుంచి ఆయన విముక్తి పొందారు. ప్రస్తుతం ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాలను ఇప్పటికే నమోదు చేశారు. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ వాంగ్మూలాన్ని 1998లోనే నమోదు చేసుకున్నారు.
హమ్ సాథ్ సాథ్ హై.. సినిమా నిర్మాణ సమయంలో సల్మాన్పై కృష్ణజింకలను వేటాడినట్లు కేసు నమోదైంది. ఆయనతోపాటు సైఫ్ అలీ ఖాన్, నీలమ్, సోనాలీ బెంద్రె, టబూలను ఈ కేసులో సహ నిందితులుగా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







