దుబాయ్ లో బుర్జ్ ఖలిఫా టవర్పై 'త్రివర్ణ' కాంతులు
- January 25, 2017
భారత్ 68వ రిపబ్లిక్డే వేడుకలు దుబాయ్లోనూ అంబరాన్నంటనున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దుబాయ్ 'బుర్జ్ ఖలిఫా' బిల్డింగ్ త్రివర్ణ పతాక శోభలీననుంది. త్రివర్ణ పతాక రంగులతో కూడిన ఎల్ఈడీ బల్బులు అర్ధరాత్రి నుంచే జగజ్జేయమానంగా తళుకులీననున్నాయి. బుర్జ్ ఖలీఫ్ ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించింది. ఆంగ్ల, అరబిక్ భాషల్లో ఈ ట్వీట్ చేసింది. బుర్జ్ ఖలిఫా బిల్డింగ్ ఎత్తు 823 మీటర్లు. అబుధాబి పాలకుడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ ఖలిఫా బిన్ జాయెద్ అల్ నహాయన్ గౌరవార్ధం ఈ బిల్డింగ్కు బుర్జ్ ఖలిఫా పేరు పెట్టారు. కాగా, గురువారం జరుగనున్న భారతదేశ గణతంత్ర వేడుకల్లో అబుధాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహాయన్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







