అబుధాబిలో ఆలయ నిర్మాణానికి స్థలం ఇచ్చినందుకు యువరాజుకు మోదీ ధన్యవాదాలు
- January 25, 2017
అబుధాబిలో హిందూ ఆలయ నిర్మాణానికి స్థలం ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబుధాబి రాజు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్కు ధన్యవాదాలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిధిగా భారత పర్యటనకు వచ్చిన నహ్యాన్కు మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వాస్తవానికి దుబాయ్లో కృష్ణ మందిరం, శివాలయం ఇప్పటికే ఉన్నాయి. అయితే అబుధాబిలో మాత్రం ఒక్కటి కూడా లేదు. యూఏఈలో మొత్తం 26లక్షల మంది భారతీయులున్నారు. అంటే జనాభాలో 30 శాతం. భారతీయుల సెంటిమెంట్లను గౌరవిస్తూ అబుధాబి రాజు ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









