అబుధాబిలో ఆలయ నిర్మాణానికి స్థలం ఇచ్చినందుకు యువరాజుకు మోదీ ధన్యవాదాలు
- January 25, 2017
అబుధాబిలో హిందూ ఆలయ నిర్మాణానికి స్థలం ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబుధాబి రాజు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్కు ధన్యవాదాలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిధిగా భారత పర్యటనకు వచ్చిన నహ్యాన్కు మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వాస్తవానికి దుబాయ్లో కృష్ణ మందిరం, శివాలయం ఇప్పటికే ఉన్నాయి. అయితే అబుధాబిలో మాత్రం ఒక్కటి కూడా లేదు. యూఏఈలో మొత్తం 26లక్షల మంది భారతీయులున్నారు. అంటే జనాభాలో 30 శాతం. భారతీయుల సెంటిమెంట్లను గౌరవిస్తూ అబుధాబి రాజు ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







