ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మొబైల్ చెకింగ్కి జరీమానా ...
- January 26, 2017
దోహా: మోటరిస్టులు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మొబైల్ ఫోన్ని మెసేజ్ల కోసమో మిస్డ్ కాల్ కోసమో, ఇంకో అవసరం కోసమో చెక్ చేసుకుంటే 150 ఖతారీ రియాల్స్ జరీమానా విధించనున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అయితే, ట్రాఫిక్ విభాగానికి సంబంధించిన అధికారి ఒకరు ఇది ఫాల్స్ రూమర్ అని కొట్టి పారేశారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న న్యూస్, ఫొటో అంతా ఫేక్ అని తేల్చారాయన. డ్రైవింగ్లో ఉండగా మొబైల్ ఫోన్ వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని ఆయన చెప్పారు. డ్రైవింగ్లో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ని వినియోగించడం ప్రమాదకరమని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









