ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మొబైల్ చెకింగ్కి జరీమానా ...
- January 26, 2017
దోహా: మోటరిస్టులు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మొబైల్ ఫోన్ని మెసేజ్ల కోసమో మిస్డ్ కాల్ కోసమో, ఇంకో అవసరం కోసమో చెక్ చేసుకుంటే 150 ఖతారీ రియాల్స్ జరీమానా విధించనున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అయితే, ట్రాఫిక్ విభాగానికి సంబంధించిన అధికారి ఒకరు ఇది ఫాల్స్ రూమర్ అని కొట్టి పారేశారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న న్యూస్, ఫొటో అంతా ఫేక్ అని తేల్చారాయన. డ్రైవింగ్లో ఉండగా మొబైల్ ఫోన్ వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని ఆయన చెప్పారు. డ్రైవింగ్లో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ని వినియోగించడం ప్రమాదకరమని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







