రైలు ప్రమాదాలపై విచారణ జరుపనున్న ఎన్ఐఏ
- January 26, 2017
ఇటీవల జరిగిన రైలు ప్రమాదాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణ జరపనుంది. కాన్పూర్లో ఇండోర్-పట్నా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం, ఆంధ్రప్రదేశ్లోని కూనూరులో హిరాఖండ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలపై ఎన్ఐఏ విచారణ చేపట్టనుంది. ఎన్ఐఏ అధికారులు త్వరలోనే ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించనున్నారు. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు రైలు ప్రమాదాలపై ఎన్ఐఏ అధికారులతో దర్యాప్తు చేయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు లేఖ రాసిన మరుసటి రోజే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!









