రైలు ప్రమాదాలపై విచారణ జరుపనున్న ఎన్ఐఏ
- January 26, 2017
ఇటీవల జరిగిన రైలు ప్రమాదాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణ జరపనుంది. కాన్పూర్లో ఇండోర్-పట్నా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం, ఆంధ్రప్రదేశ్లోని కూనూరులో హిరాఖండ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలపై ఎన్ఐఏ విచారణ చేపట్టనుంది. ఎన్ఐఏ అధికారులు త్వరలోనే ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించనున్నారు. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు రైలు ప్రమాదాలపై ఎన్ఐఏ అధికారులతో దర్యాప్తు చేయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు లేఖ రాసిన మరుసటి రోజే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







