మినీ ఇండియాలా తలపించిన దుబాయ్
- January 26, 2017
భారత్ 68వ రిపబ్లిక్డే వేడుకలు 'ది ఇండియన్ హై స్కూల్',దుబాయ్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా విచ్చేసిన ఇండియన్ కాన్సులర్ జనరల్ అనురాగ్ భూషణ్ జెండా వందనం చేసారు.ఈ సారి భారతదేశంలో ముఖ్య అతిథిగా అబుధాబి యువరాజు షేక్ మోహమ్మద్ పాల్గొనడంతో గల్ఫ్ దేశాలకు గణతంత్ర వేడుకల పట్ల ప్రత్యేకత ఏర్పడిందన్నారు.అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పిల్లలు పాల్గొన్నారు.అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు.


తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









