మినీ ఇండియాలా తలపించిన దుబాయ్
- January 26, 2017
భారత్ 68వ రిపబ్లిక్డే వేడుకలు 'ది ఇండియన్ హై స్కూల్',దుబాయ్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా విచ్చేసిన ఇండియన్ కాన్సులర్ జనరల్ అనురాగ్ భూషణ్ జెండా వందనం చేసారు.ఈ సారి భారతదేశంలో ముఖ్య అతిథిగా అబుధాబి యువరాజు షేక్ మోహమ్మద్ పాల్గొనడంతో గల్ఫ్ దేశాలకు గణతంత్ర వేడుకల పట్ల ప్రత్యేకత ఏర్పడిందన్నారు.అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పిల్లలు పాల్గొన్నారు.అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు.


తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







