కార్పోరేటర్లు, సినీతారల మధ్య క్రికెట్ ట్రోఫీ...
- January 27, 2017
హైదరాబాద్: కార్పోరేటర్లు ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించిది. ఫిబ్రవరి 5న జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు, సినీతారల మధ్య ఫిబ్రవరి 5న క్రికెట్ పోటీలు నిర్వహించనుంది. పురుషులు, మహిళా జట్ల మధ్య వేర్వేరుగా క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ పురుషుల జట్టుకు రాంనగర్ కార్పోరేటర్ శ్రీనివాసరెడ్డి, సినీనటుల జట్టుకు శ్రీకాంత్ సారధ్యం వహించనున్నారు. జీహెచ్ఎంసీ మహిళల జట్టుకు బంజారాహిల్స్ కార్పోరేటర్ విజయలక్ష్మి, సినీతారల జట్టుకు సంజన సారథ్యం వహించనున్నారు. ఈ పోటీలకు సంబంధించి లోగో, పోస్టర్స్ను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, అధికారులు ఈరోజు ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









