కార్పోరేటర్లు, సినీతారల మధ్య క్రికెట్ ట్రోఫీ...
- January 27, 2017
హైదరాబాద్: కార్పోరేటర్లు ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించిది. ఫిబ్రవరి 5న జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు, సినీతారల మధ్య ఫిబ్రవరి 5న క్రికెట్ పోటీలు నిర్వహించనుంది. పురుషులు, మహిళా జట్ల మధ్య వేర్వేరుగా క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ పురుషుల జట్టుకు రాంనగర్ కార్పోరేటర్ శ్రీనివాసరెడ్డి, సినీనటుల జట్టుకు శ్రీకాంత్ సారధ్యం వహించనున్నారు. జీహెచ్ఎంసీ మహిళల జట్టుకు బంజారాహిల్స్ కార్పోరేటర్ విజయలక్ష్మి, సినీతారల జట్టుకు సంజన సారథ్యం వహించనున్నారు. ఈ పోటీలకు సంబంధించి లోగో, పోస్టర్స్ను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, అధికారులు ఈరోజు ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







