పుంజుకున్న పసిడి ధర
- January 28, 2017
బంగారం ధర తిరిగి పుంజుకుంది. శుక్రవారం ఒక్కరోజే పసిడి ధర రూ.400 తగ్గిన సంగతి తెలిసిందే. కాగా, శనివారం నాటి ట్రేడింగ్లో రూ.230 పెరిగి రూ.29,380కు చేరింది. వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో బంగారం ధర పెరిగిందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ధర రూ.850 పెరిగి కిలో వెండి రూ.41,800కు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఉండటంతో వెండి ధర పెరిగింది.
అంతర్జాతీయంగా బంగార ధర 0.25శాతం పెరగడంతో ఔన్సు 1,191.30 డాలర్లకు చేరింది. వెండి 2.27శాతం పెరిగి ఔన్సు 17.12 డాలర్లు పలికింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







