భాగ్యనగరంలో విదేశీ భవన్
- January 28, 2017
అత్యంత వేగంగా పాస్పోర్టుల జారీ, పోలీసు వెరిఫికేషన్లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి ధ్యానేశ్వర్ ములే పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్లో విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శితో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు భేటీ అయ్యారు. ఉద్యోగం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న తెలంగాణ వారి రక్షణకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్, ధ్యానేశ్వర్ ములేను కోరారు. విదేశాలకు వెళ్లే తెలంగాణ ఎన్ఆర్ఐలకు సేవలు అందించేందుకు హైదరాబాద్లో విదేశీ భవన్ నిర్మిస్తామని ములే హామీ ఇచ్చారు. త్వరలో వరంగల్లో పాస్పోర్టు కార్యాలయం ఏర్పాటు చేస్తామని కేసీఆర్తో భేటీ సందర్భంగా ములే చెప్పారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







