ఒకేసారి 103 ఉపగ్రహాలను పంపనున్న ఇస్రో
- January 28, 2017
ఇస్రో సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలంటూ రాజమండ్రిలో నమూనా ప్రదర్శన చేపట్టారు. వందల మంది విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. PSLV-C37 ద్వారా ఒకేసారి 103 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. దీనికి సంబంధించిన నమూనా సిద్దం చేసి... నగరంలో ర్యాలీ నిర్వహించారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పట్ల విద్యార్ధులు చూపుతున్న ఆసక్తిని ఎంపీ మురళీమోహన్ ఈ సందర్భంగా కొనియడారు. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







