ఒకేసారి 103 ఉపగ్రహాలను పంపనున్న ఇస్రో
- January 28, 2017
ఇస్రో సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలంటూ రాజమండ్రిలో నమూనా ప్రదర్శన చేపట్టారు. వందల మంది విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. PSLV-C37 ద్వారా ఒకేసారి 103 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నారు. దీనికి సంబంధించిన నమూనా సిద్దం చేసి... నగరంలో ర్యాలీ నిర్వహించారు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పట్ల విద్యార్ధులు చూపుతున్న ఆసక్తిని ఎంపీ మురళీమోహన్ ఈ సందర్భంగా కొనియడారు. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









