అగ్నిప్రమాదాలు-భద్రతపై పిల్లలకు పాఠశాలలోనే శిక్షణ
- September 14, 2015
అగ్నిప్రమాదాలు -భద్రతను గురించిన అవగాహన కార్యక్రమాలు, సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ పబ్లిక్ ఆధారిటీ(PACDA) వారికి సహకరించడం వంటి విషయాలు కూడా పిల్లలకు పాఠశాలలోనే బోధించాలని అగ్ని మరియు భద్రత అధికారులు సూచిస్తున్నారు. దేశ, విదేశాల నుండి వచ్చిన 85 ప్రదర్శకులు ప్రదర్శిస్తున్న అత్యాధునిక ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం మరియు మార్గదర్శక పరిష్కారాలతో కూడిన “ద ఒమాన్ ఫైర్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ సైబర్ సెక్యూరిటీ ఎగ్జిబిషన్”, హిజ్ హైనెస్ హరీబ్ బిన్ తువైని బిన్ షిహబ్ అల్ సైద్, అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్ ఫర్ కాన్ఫరెన్సెస్ ఎట్ ఒమాన్ ఎగ్జిబిషన్ సెంటర్ వారిచే ఆవిష్కరించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- మనదేశంలో ఒమనీయులు, ఇంకా వివిధ దేశాలనుండి, వివిధ పరిసరాల నుండి వచ్చిన అనేక మంది ప్రజలతో కూడిన సమాజం ఉందని, సామాజిక భాద్యత అనేది చిన్నతనంలోనే, అంటే పాఠశాలల్లోనే మొదలవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు షాపింగ్ మాల్స్ మరియు హొటెల్స్ వంటి వాటిలో పబ్లిక్ కాంపైన్లు నిర్వహించాలని,PACDA వారి నిరంతర ఉనికి కూడా సహాయకారి ఔతుందని, దేశ భద్రత వీరిద్దరి సమిష్టి కృషిలోనేద్వారానే అవగాహన పెరిగి అగ్నిప్రమాదాలు అరికట్టబడతాయని ఆయన బోధపరిచారు.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







