అగ్నిప్రమాదాలు-భద్రతపై పిల్లలకు పాఠశాలలోనే శిక్షణ
- September 14, 2015
అగ్నిప్రమాదాలు -భద్రతను గురించిన అవగాహన కార్యక్రమాలు, సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ పబ్లిక్ ఆధారిటీ(PACDA) వారికి సహకరించడం వంటి విషయాలు కూడా పిల్లలకు పాఠశాలలోనే బోధించాలని అగ్ని మరియు భద్రత అధికారులు సూచిస్తున్నారు. దేశ, విదేశాల నుండి వచ్చిన 85 ప్రదర్శకులు ప్రదర్శిస్తున్న అత్యాధునిక ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం మరియు మార్గదర్శక పరిష్కారాలతో కూడిన “ద ఒమాన్ ఫైర్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ సైబర్ సెక్యూరిటీ ఎగ్జిబిషన్”, హిజ్ హైనెస్ హరీబ్ బిన్ తువైని బిన్ షిహబ్ అల్ సైద్, అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్ ఫర్ కాన్ఫరెన్సెస్ ఎట్ ఒమాన్ ఎగ్జిబిషన్ సెంటర్ వారిచే ఆవిష్కరించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- మనదేశంలో ఒమనీయులు, ఇంకా వివిధ దేశాలనుండి, వివిధ పరిసరాల నుండి వచ్చిన అనేక మంది ప్రజలతో కూడిన సమాజం ఉందని, సామాజిక భాద్యత అనేది చిన్నతనంలోనే, అంటే పాఠశాలల్లోనే మొదలవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు షాపింగ్ మాల్స్ మరియు హొటెల్స్ వంటి వాటిలో పబ్లిక్ కాంపైన్లు నిర్వహించాలని,PACDA వారి నిరంతర ఉనికి కూడా సహాయకారి ఔతుందని, దేశ భద్రత వీరిద్దరి సమిష్టి కృషిలోనేద్వారానే అవగాహన పెరిగి అగ్నిప్రమాదాలు అరికట్టబడతాయని ఆయన బోధపరిచారు.
తాజా వార్తలు
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!







