మెజెస్టి సుల్తాన్ యొక్క శాంతి మరియు స్థిరత్వ దృష్టి పై ప్రశంసలు
- January 30, 2017
మస్కట్:ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వం రక్షించడంలో మెజెస్టి సుల్తాన్ ఖ్అబూస్ బిన్ యొక్క పాత్ర ఎంతో ప్రశంసనీయమని ఒమన్ స్థిరత్వం ప్రత్యర్ధి వర్గాలు మధ్య సంధానకర్తగా వ్యవహరించడానికి అతని మెజెస్టి సుల్తాన్ కృషి మరువలేనిదని పలు పత్రికలు ప్రశంసించాయి. ఇరానియన్ మరియు అమెరికా ప్రతినిధులకు ఆతిధ్యమిచ్చిన ఒమన్ 2012 లో ప్రారంభమైన చర్చలు అనేక సార్లు నిర్వహించింది. చివరికి అణు ఒప్పందంకు దారితీసింది మధ్యప్రాచ్యంలో శాంతి కోసం తపించే ఒక ఒయాసిస్" గా ఒమన్ వర్ణించారు. మధ్యప్రాచ్యంలో దాదాపు ప్రతి ఇతర దేశంతో నెలకొని ఉన్న సందేహ బాధలు నిలిచిపోవడానికి అనుకూల ఫలితాన్ని ఒమన్ కృషి వలన లభించిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







