మెజెస్టి సుల్తాన్ యొక్క శాంతి మరియు స్థిరత్వ దృష్టి పై ప్రశంసలు
- January 30, 2017
మస్కట్:ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వం రక్షించడంలో మెజెస్టి సుల్తాన్ ఖ్అబూస్ బిన్ యొక్క పాత్ర ఎంతో ప్రశంసనీయమని ఒమన్ స్థిరత్వం ప్రత్యర్ధి వర్గాలు మధ్య సంధానకర్తగా వ్యవహరించడానికి అతని మెజెస్టి సుల్తాన్ కృషి మరువలేనిదని పలు పత్రికలు ప్రశంసించాయి. ఇరానియన్ మరియు అమెరికా ప్రతినిధులకు ఆతిధ్యమిచ్చిన ఒమన్ 2012 లో ప్రారంభమైన చర్చలు అనేక సార్లు నిర్వహించింది. చివరికి అణు ఒప్పందంకు దారితీసింది మధ్యప్రాచ్యంలో శాంతి కోసం తపించే ఒక ఒయాసిస్" గా ఒమన్ వర్ణించారు. మధ్యప్రాచ్యంలో దాదాపు ప్రతి ఇతర దేశంతో నెలకొని ఉన్న సందేహ బాధలు నిలిచిపోవడానికి అనుకూల ఫలితాన్ని ఒమన్ కృషి వలన లభించిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







