ప్రధాని ఇజ్రాయెల్ పర్యటన ఖరారు...
- February 01, 2017
జెరూసలెం: భారత ప్రధాని మోదీ ఇజ్రాయ్ల్ పర్యటన ఖరారైంది. జూన్ లేదా జులైలో తొలిసారిగా ఇజ్రాయెల్లో ఆయన పర్యటించనున్నారని ఆదేశంలోని భారత రాయబారి పవన్కపూర్ పేర్కొన్నారు. మోదీ పర్యటన భారత్ ఇజ్రాయెల్ మధ్య రక్షణ రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించేందుకు దోహదపడనుందన్నారు. 'భారత్లో తయారీ'లో భాగంగా రక్షణకు సంబంధించిన కీలక యూనిట్లను భారత్లో నెలకొల్పే అంశంపై చర్చలు జరిగే అవకాశాలున్నాయన్నారు. పర్యటన తేదీలు ఖరారు కావాల్సి ఉందన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







