రిజిస్ట్రేషన్ ప్రారంభం 'మానస సరోవర్'...
- February 01, 2017
న్యూఢిల్లీ: మానస సరోవర్ యాత్రకు నమోదు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ యాత్ర జూన్ 12 నుంచి సెప్టెంబర్ 8 వరకు రెండు మార్గాల్లో సాగుతుంది. 2017, జనవరి 1 నాటికి దరఖాస్తుదారుల వయసు 18-70 ఏళ్ల మధ్య ఉండాలి. నమోదుకు గడువు మార్చి 15. లిపులేఖ్ పాస్ గుండా వెళ్తే రూ.1.6 లక్షలవుతుంది.
24 రోజల ఈ యాత్రలో 60 మంది యాత్రికుల చొప్పున మొత్తం 18 బ్యాచ్లుంటాయి. రెండో మార్గమైన నాథులా వృద్ధులకు ఉపయుక్తం. 21 రోజుల ఈ యాత్రకు రూ.2 లక్షల ఖర్చవుతుంది. ఈ మార్గం గుండా 50 మంది యాత్రికుల చొప్పున 8 బ్యాచ్లు బయల్దేరుతాయి. కైలాస్ మానస సరోవర్ టిబెట్లో ఉంది.
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









