రిజిస్ట్రేషన్ ప్రారంభం 'మానస సరోవర్'...
- February 01, 2017
న్యూఢిల్లీ: మానస సరోవర్ యాత్రకు నమోదు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ యాత్ర జూన్ 12 నుంచి సెప్టెంబర్ 8 వరకు రెండు మార్గాల్లో సాగుతుంది. 2017, జనవరి 1 నాటికి దరఖాస్తుదారుల వయసు 18-70 ఏళ్ల మధ్య ఉండాలి. నమోదుకు గడువు మార్చి 15. లిపులేఖ్ పాస్ గుండా వెళ్తే రూ.1.6 లక్షలవుతుంది.
24 రోజల ఈ యాత్రలో 60 మంది యాత్రికుల చొప్పున మొత్తం 18 బ్యాచ్లుంటాయి. రెండో మార్గమైన నాథులా వృద్ధులకు ఉపయుక్తం. 21 రోజుల ఈ యాత్రకు రూ.2 లక్షల ఖర్చవుతుంది. ఈ మార్గం గుండా 50 మంది యాత్రికుల చొప్పున 8 బ్యాచ్లు బయల్దేరుతాయి. కైలాస్ మానస సరోవర్ టిబెట్లో ఉంది.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







