'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' చిత్రం ట్రైలర్...
- February 04, 2017
హైదరాబాద్: రాజ్తరుణ్ కథానాయకుడిగా రూపుదిద్దుకుంటోన్న 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' చిత్రం ట్రైలర్ విడుదలైంది. రాజ్తరుణ్ ఈ ట్రైలర్లో ఓ వైపు కుక్కలను కిడ్నాప్ చేస్తూ.. మరో పక్క ప్రియురాలి ప్రేమను పొందడానికి ప్రయత్నిస్తూ కనిపించాడు. కొన్ని గంటల ముందు విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్లో నాలుగోస్థానంలో ఉండగా, రెండు లక్షల మందికిపైగా వీడియోను వీక్షించారు. ట్రైలర్కు మంచి స్పందన వస్తోందని, థియేటర్లో కలుద్దాం.. అంటూ రాజ్తరుణ్ ఆనందంతో ట్వీట్ చేశారు.
అను ఇమ్మానుయేల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.
నటి హంసా నందిని ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









