వలసదారుడికి మూడేళ్ళ జైలు, 200,000 ఖతారీ రియాల్స్ జరీమానా
- February 04, 2017
నేపాలీ వలసదారుడికి మూడేళ్ళ జైలు శిక్షతోపాటు, 200,000 ఖతారీ రియాల్స్ జరీమానా విధించింది దోహా క్రిమినల్ కోర్ట్. నిషేధిత నార్కోటిక్స్ డ్రగ్స్ని సరఫరా చేస్తున్న నేరానికిగాను ఈ శిక్ష విధించడం జరిగింది. న్యాయస్థానంలో పబ్లిక్ ప్రాసిక్యూషన్, నిందితుడిపై నేరాన్ని నిరూపించింది. 5 కిలోల బరువైన ఆంఫిటమిన్ పిల్స్ని అతని నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది. పోలీసులు నిందితుడికి సంబంఇంచిన సమాచారం అందుకోగానే, వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితుడ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. క్లయింట్ తరహాలో అండర్కవర్ పోలీసులు అతన్ని అప్రోచ్ అయి, కేసుని ఛేదించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









