వలసదారుడికి మూడేళ్ళ జైలు, 200,000 ఖతారీ రియాల్స్ జరీమానా
- February 04, 2017
నేపాలీ వలసదారుడికి మూడేళ్ళ జైలు శిక్షతోపాటు, 200,000 ఖతారీ రియాల్స్ జరీమానా విధించింది దోహా క్రిమినల్ కోర్ట్. నిషేధిత నార్కోటిక్స్ డ్రగ్స్ని సరఫరా చేస్తున్న నేరానికిగాను ఈ శిక్ష విధించడం జరిగింది. న్యాయస్థానంలో పబ్లిక్ ప్రాసిక్యూషన్, నిందితుడిపై నేరాన్ని నిరూపించింది. 5 కిలోల బరువైన ఆంఫిటమిన్ పిల్స్ని అతని నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది. పోలీసులు నిందితుడికి సంబంఇంచిన సమాచారం అందుకోగానే, వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితుడ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. క్లయింట్ తరహాలో అండర్కవర్ పోలీసులు అతన్ని అప్రోచ్ అయి, కేసుని ఛేదించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







