కార్లను ఉపయోగించకుండా ఒక రోజు గడపనున్న దుబాయ్ నివాసితులు
- February 05, 2017
దుబాయ్:ఫిబ్రవరి 8 వ తేదీన కారు రహిత దినోత్సవంగా పురపాలక శాఖ ఆదివారం తెలిపింది. పలువురు నివాసితులు వారి కార్లును వదలి మెట్రో మెట్రో ప్రయాణాలు చేయాలని దుబాయ్ పురపాలక అధికారులకు సహకరించనున్నారు. 2010 లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా, కార్లను ఉపయోగించకుండా కార్బన్ ఉద్గార మరియు పర్యావరణ కాలుష్యం తగ్గించే ప్రయత్నంలో ఈ చొరవ తీసుకొంటున్నారు.వాహనాలను ఉపయోగించకుండా ఒక రోజుని గడిపేందుకు సిద్ధం కావాలని ప్రజా రవాణా కాలుష్యరహితంగా వివిధ రీతులుగా కొనసాగించాలని అధికారులు తెలిపారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల యొక్క ఉద్యోగులు సహకరించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









