కార్లను ఉపయోగించకుండా ఒక రోజు గడపనున్న దుబాయ్ నివాసితులు

- February 05, 2017 , by Maagulf
కార్లను ఉపయోగించకుండా ఒక రోజు గడపనున్న దుబాయ్ నివాసితులు

దుబాయ్:ఫిబ్రవరి 8 వ తేదీన కారు రహిత దినోత్సవంగా పురపాలక శాఖ ఆదివారం తెలిపింది. పలువురు నివాసితులు వారి కార్లును వదలి మెట్రో  మెట్రో ప్రయాణాలు చేయాలని  దుబాయ్ పురపాలక అధికారులకు సహకరించనున్నారు. 2010 లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా, కార్లను ఉపయోగించకుండా కార్బన్ ఉద్గార మరియు పర్యావరణ కాలుష్యం తగ్గించే ప్రయత్నంలో ఈ చొరవ తీసుకొంటున్నారు.వాహనాలను ఉపయోగించకుండా ఒక రోజుని గడిపేందుకు సిద్ధం కావాలని ప్రజా రవాణా కాలుష్యరహితంగా వివిధ రీతులుగా కొనసాగించాలని అధికారులు తెలిపారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల యొక్క ఉద్యోగులు సహకరించాలని అధికారులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com