భారత మాజీ మంత్రి మరణం పట్ల సంతాపం ప్రకటించిన బహ్రెయిన్
- February 05, 2017
మనామా:విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ ఖలీద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా గత మంగళవారం పార్లమెంటులో గుండెపోటుతో మరణించిన విదేశాంగ వ్యవహారాల భారతదేశ మాజీ మంత్రి ఇ.అహ్మద్ ఆకస్మిక మరణం పట్ల తన తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. భారతదేశం-గల్ఫ్ సంబంధాలు బల పర్చడానికి ఆయనతన అలుపెరగని కృషి చేశారని ఆయన ప్రయత్నాలను బహ్రెయిన్ గుర్తుంచుకుంటుందని తాను ఎప్పుడూ అయన ఆకర్షణతో కూడిన నిస్వార్ధ స్నేహం ఎన్నటికీ మర్చిపోనని షేక్ ఖలీద్ శనివారం పేర్కొన్నారు భారతదేశ మంత్రి ఇ. అహ్మద్ కింగ్డమ్ అనేక సార్లు సందర్శించారని ఆయన చివరిసారిగా 2013 లో సందర్శించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







