భారత మాజీ మంత్రి మరణం పట్ల సంతాపం ప్రకటించిన బహ్రెయిన్

- February 05, 2017 , by Maagulf
భారత మాజీ మంత్రి మరణం పట్ల సంతాపం ప్రకటించిన బహ్రెయిన్

మనామా:విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ ఖలీద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా గత మంగళవారం పార్లమెంటులో గుండెపోటుతో మరణించిన విదేశాంగ వ్యవహారాల భారతదేశ మాజీ మంత్రి ఇ.అహ్మద్ ఆకస్మిక మరణం పట్ల  తన తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. భారతదేశం-గల్ఫ్ సంబంధాలు బల పర్చడానికి ఆయనతన అలుపెరగని కృషి చేశారని ఆయన ప్రయత్నాలను బహ్రెయిన్ గుర్తుంచుకుంటుందని తాను ఎప్పుడూ అయన ఆకర్షణతో కూడిన నిస్వార్ధ స్నేహం ఎన్నటికీ మర్చిపోనని షేక్ ఖలీద్ శనివారం పేర్కొన్నారు భారతదేశ మంత్రి  ఇ. అహ్మద్ కింగ్డమ్ అనేక సార్లు సందర్శించారని ఆయన చివరిసారిగా 2013 లో  సందర్శించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com