కార్లను ఉపయోగించకుండా ఒక రోజు గడపనున్న దుబాయ్ నివాసితులు
- February 05, 2017
దుబాయ్:ఫిబ్రవరి 8 వ తేదీన కారు రహిత దినోత్సవంగా పురపాలక శాఖ ఆదివారం తెలిపింది. పలువురు నివాసితులు వారి కార్లును వదలి మెట్రో మెట్రో ప్రయాణాలు చేయాలని దుబాయ్ పురపాలక అధికారులకు సహకరించనున్నారు. 2010 లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా, కార్లను ఉపయోగించకుండా కార్బన్ ఉద్గార మరియు పర్యావరణ కాలుష్యం తగ్గించే ప్రయత్నంలో ఈ చొరవ తీసుకొంటున్నారు.వాహనాలను ఉపయోగించకుండా ఒక రోజుని గడిపేందుకు సిద్ధం కావాలని ప్రజా రవాణా కాలుష్యరహితంగా వివిధ రీతులుగా కొనసాగించాలని అధికారులు తెలిపారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల యొక్క ఉద్యోగులు సహకరించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!







