18 మంది మృతి మసాజ్‌ పార్లర్‌లో మంటలు..

- February 05, 2017 , by Maagulf
18 మంది మృతి మసాజ్‌ పార్లర్‌లో మంటలు..

బీజింగ్‌, ఫిబ్రవరి 5: చైనాలో ఓ మసాజ్‌ పార్లర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. జీజియాంగ్‌ ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోగా.. ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటో తెలియరాలేదు. మంటలు వ్యాపించగానే.. పార్లర్‌ సిబ్బంది కిటికీల్లోంచి దూకేసినట్టు ప్రత్యక్షసాక్షులను ఉటంకిస్తూ మీడియా వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com