18 మంది మృతి మసాజ్ పార్లర్లో మంటలు..
- February 05, 2017
బీజింగ్, ఫిబ్రవరి 5: చైనాలో ఓ మసాజ్ పార్లర్లో అగ్నిప్రమాదం సంభవించింది. జీజియాంగ్ ప్రావిన్స్లో ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో 18 మంది చనిపోగా.. ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటో తెలియరాలేదు. మంటలు వ్యాపించగానే.. పార్లర్ సిబ్బంది కిటికీల్లోంచి దూకేసినట్టు ప్రత్యక్షసాక్షులను ఉటంకిస్తూ మీడియా వెల్లడించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









