100 మంది మృతి హిమపాతానికి...
- February 05, 2017
కాబుల్/పెషావర్/చండీగఢ్, ఫిబ్రవరి 5: ఉత్తర భారతం సహా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాలను భారీ హిమపాతం అతలాకుతలం చేస్తోంది. మంచు చరియలు విరుచుకు పడటంతో పలువురు మృత్యువాత పడుతున్నారు. ఆఫ్ఘన్లోని పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా మంచు చరియలు విరిగి పడి వందమందికిపైగా చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. విరిగిపడిన మంచు చరియలతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. మధ్య, ఈశాన్య ప్రావిన్స్లలో రహదారులు మూసుకుపోయాయి. ఉత్తర పాకిస్థాన్లోని మారుమూల ప్రాంతాల్లోనూ దట్టమైన మంచుకింద ఇళ్లు కూరుకుపోయాయి. మరోవైపు జమ్ముకశ్మీర్లోని పలుప్రాంతాల్లోనూ రాబోయే 24గంటలపాటు భారీ మంచు కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!









