సీతాఫలం బాసుంది
- February 06, 2017
కావలసిన పదార్థాలు: పాలు- ఒకటిన్నర లీటరు, పంచదార- 1/2 కప్పు, సీతాఫలం గుజ్జు- 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్- 2 టీ స్పూన్లు.
తయారీ విధానం: పాలను తక్కువ మంట మీద సగం అయ్యే వరకూ మరిగించాలి. తరువాత పంచదార వేసి అది కరిగిన తర్వాత మంట కట్టేసి సీతాఫలం గుజ్జు వేసి బాగా కలిపి, డ్రై ఫ్రూట్స్ తరుగు చల్లుకోవాలి. దీనిని ఫ్రిజ్లో ఉంచుకుని చల్లగా తింటే బావుంటుంది.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









