సీతాఫలం బాసుంది
- February 06, 2017
కావలసిన పదార్థాలు: పాలు- ఒకటిన్నర లీటరు, పంచదార- 1/2 కప్పు, సీతాఫలం గుజ్జు- 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్- 2 టీ స్పూన్లు.
తయారీ విధానం: పాలను తక్కువ మంట మీద సగం అయ్యే వరకూ మరిగించాలి. తరువాత పంచదార వేసి అది కరిగిన తర్వాత మంట కట్టేసి సీతాఫలం గుజ్జు వేసి బాగా కలిపి, డ్రై ఫ్రూట్స్ తరుగు చల్లుకోవాలి. దీనిని ఫ్రిజ్లో ఉంచుకుని చల్లగా తింటే బావుంటుంది.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







