మోదీని కలిసిన రాజధాని రైతులు
- February 07, 2017
ప్రధాని నరేంద్ర మోదీని అమరావతికి చెందిన 85మంది రైతులు కలిశారు. క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు ఇచ్చినందుకు ప్రధానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు కాలపరిమితిని పొడిగించాలని ప్రధానిని రైతులు కోరారు. రైతుల వెంట కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. రైతుల తరపున ఎంపీ జయదేవ్ ప్రధాని మోదీని సన్మానించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







