కాబూల్ సుప్రీంకోర్టు వద్ద భారీ పేలుడు, 12 మంది మృతి
- February 07, 2017
ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్లోని సుప్రీంకోర్టు భవనం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. పదుల సంఖ్యలో గాయపడినట్టు ఆప్గాన్ మీడియా పేర్కొంది. వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇది ఆత్మాహుతి దాడేనని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







