కాబూల్ సుప్రీంకోర్టు వద్ద భారీ పేలుడు, 12 మంది మృతి
- February 07, 2017
ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్లోని సుప్రీంకోర్టు భవనం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. పదుల సంఖ్యలో గాయపడినట్టు ఆప్గాన్ మీడియా పేర్కొంది. వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇది ఆత్మాహుతి దాడేనని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







