మోదీని కలిసిన రాజధాని రైతులు
- February 07, 2017
ప్రధాని నరేంద్ర మోదీని అమరావతికి చెందిన 85మంది రైతులు కలిశారు. క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు ఇచ్చినందుకు ప్రధానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు కాలపరిమితిని పొడిగించాలని ప్రధానిని రైతులు కోరారు. రైతుల వెంట కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. రైతుల తరపున ఎంపీ జయదేవ్ ప్రధాని మోదీని సన్మానించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









