మోదీని కలిసిన రాజధాని రైతులు
- February 07, 2017
ప్రధాని నరేంద్ర మోదీని అమరావతికి చెందిన 85మంది రైతులు కలిశారు. క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు ఇచ్చినందుకు ప్రధానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు కాలపరిమితిని పొడిగించాలని ప్రధానిని రైతులు కోరారు. రైతుల వెంట కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. రైతుల తరపున ఎంపీ జయదేవ్ ప్రధాని మోదీని సన్మానించారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







