మోదీని కలిసిన రాజధాని రైతులు

- February 07, 2017 , by Maagulf
మోదీని కలిసిన రాజధాని రైతులు

ప్రధాని నరేంద్ర మోదీని అమరావతికి చెందిన 85మంది రైతులు కలిశారు. క్యాపిటల్‌ గెయిన్స్‌ మినహాయింపు ఇచ్చినందుకు ప్రధానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో క్యాపిటల్‌ గెయిన్స్‌ మినహాయింపు కాలపరిమితిని పొడిగించాలని ప్రధానిని రైతులు కోరారు. రైతుల వెంట కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. రైతుల తరపున ఎంపీ జయదేవ్ ప్రధాని మోదీని సన్మానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com