పాత రూ.500, రూ.1000 నోట్లు ఉంటే జరిమానా లేదా శిక్ష..
- February 08, 2017
దేశంలో రద్దైన రూ.500, రూ.1000 పాత నోట్లను దగ్గరుంచుకుంటే ఇక నుంచి అది నేరేమే. ఒక వేళ ఉంటే జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధించేలా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్ సభ ఆమోదం పలికింది. పాత రూ. 500, రూ. 1000 నోట్లు పది కన్నా ఎక్కువ ఉంటే రూ. 10 వేల వరకూ జరిమానా విధించాలని, ఉన్న నోట్ల సంఖ్యను బట్టి జైలు శిక్ష విధించాలా? లేదా? అన్న విషయాన్ని కోర్టులు తేలుస్తాయని బిల్లులో ప్రతిపాదించారు. డీమానిటైజేషన్ బిల్లును ఫినాన్స్ మినిస్టిర్ అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









