రద్దైన నోట్లు ఉంటే శిక్షే.!

- February 08, 2017 , by Maagulf
రద్దైన నోట్లు ఉంటే శిక్షే.!

దేశంలో రద్దైన రూ.500, రూ.1000 పాత నోట్లను దగ్గరుంచుకుంటే ఇక నుంచి అది నేరేమే. ఒక వేళ ఉంటే జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధించేలా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్ సభ ఆమోదం పలికింది. పాత రూ. 500, రూ. 1000 నోట్లు పది కన్నా ఎక్కువ ఉంటే రూ. 10 వేల వరకూ జరిమానా విధించాలని, ఉన్న నోట్ల సంఖ్యను బట్టి జైలు శిక్ష విధించాలా? లేదా? అన్న విషయాన్ని కోర్టులు తేలుస్తాయని బిల్లులో ప్రతిపాదించారు. డీమానిటైజేషన్ బిల్లును ఫినాన్స్ మినిస్టిర్ అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com