ఏపి రాజధాని వేదికగా సీసీఎల్ సూపర్6
- February 08, 2017
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) సూపర్ 6 పోటిలకు అమరావతి వేదిక కానుంది. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఏప్రిల్ 1, 2 తేదిల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ముందుకొచ్చారు. సచివాలయంలో ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబును బాలివుడ్ నటుడు సోహెల్ ఖాన్, సీసీఎల్ నిర్వహకుడు విష్ణు ఇండూరిలు కలిసి మ్యాచ్ నిర్వహణపై చర్చించారు. హిందీ,తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలైనా బాలీవుడ్, టాలీవుడ్, మల్లువుడ్, శాండల్ వుడ్ జట్లు పాల్గోనున్నాయి. కేవలం ఆరుగురు సభ్యులు మాత్రమే ఉండే ఈ కొత్త తరహా క్రికెట్ ఫార్మెట్ లో ప్రతి జట్టులో నలుగురు సీనీ నటులతో పాటు ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లు ఉంటారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







