పనీర్ జిలేబీ...
- February 08, 2017
కావలసిన పదార్ధాలు: పనీర్ తురుము- 1 కప్పు, మైదా- 4 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ- 2 టేబుల్ స్పూన్లు, పెరుగు- 1 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్- 1/2 టీ స్పూను, యాలకుల పొడి- 1 టీ స్పూను, పంచదార- 3 కప్పులు, నీళ్ళు- 3 కప్పులు, నూనె- వేగించడానికి సరిపడా.
తయారీ విధానం: ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని పంచదార, యాలకుల పొడి వేసి తీగ పాకం పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పనీర్లో మైదా, బొంబాయి రవ్వ, బేకింగ్ పౌడర్, పెరుగు వేసి ఉండలు లేకుండా చపాతీ పిండిలా కలుపుకుని రెండు గంటలు నాననివ్వాలి. ఆ తరువాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండనూ తాడులా పేనుతూ, జిలేబి చుట్ట లాగా గుడ్రంగా చుట్టి, తక్కువ మంట మీద నూనెలో వేగించుకోవాలి. తరువాత పాకంలో వేసి, కొంచెం ఉబ్బుగా అయ్యాక బయటకు తీసివేయాలి.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







