బహరేన్ సందర్శించిన కేరళ ముఖ్యమంత్రి ...
- February 09, 2017
మనామా: భారతదేశానికి చెందిన కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి, పునరాయి విజయన్ గురువారం నుండి ప్రారంభమైన మూడు రోజుల పర్యటన నిమిత్తం బహరేన్ విచ్చేశారు. గురువారం సాయంత్రం పునరాయి విజయన్ సెగయ్యా లోని డైమండ్ జూబ్లీ హాల్ బహరేన్ కేరళీయ సమాజం(బి కె ఎస్ )లో ఒక సంవత్సరం దీర్ఘ కాలం పాటు కొనసాగే ప్లాటినం జూబ్లీ వేడుకలను ఆయన ప్రారంభిస్తారు. అదే విధంగా మంత్రి శుక్రవారం ఉదయం కైరాలీ వ్యాపార అవార్డ్స్ పంపిణీ వేడుకకు హాజరు కానున్నారు. మలయాళం కమ్యూనికేషన్స్ లిమిటెడ్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి దౌత్యవేత్త రాడిసన్ బ్లూ హాజరు కావాల్సి ఉంటుంది. ప్రముఖ వాణిజ్యవేత్తలు డాక్టర్ రవి పిళ్లై, డాక్టర్ వర్ఘీస్ కురైన్ మరియు ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి నళిని నెట్టో ఉత్సవంలో సత్కారాన్ని పొంది సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేరళా ముఖ్యమంత్రి తన పర్యటనలో భాగంగా బాబ్ అల్ బహ్రెయిన్ కింగ్ ఫహద్ కాజ్వే మరియు బహ్రెయిన్ నేషనల్ మ్యూజియం సందర్శించడానికి యత్నిస్తున్నారు రు. శుక్రవారం సాయంత్రం బహ్రెయిన్ కేరళీయ సమాజం మంత్రి ప్రజా స్పందన ఆతిధ్యం చేయబడుతుంది. మే 25 వ తేదీ 2016 న పదవీ చేపట్టిన నాటి నుండి బహరేన్ మంత్రి మొట్టమొదటి పర్యటన ఇది.
తాజా వార్తలు
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..









