బహరేన్ సందర్శించిన కేరళ ముఖ్యమంత్రి ...
- February 09, 2017
మనామా: భారతదేశానికి చెందిన కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి, పునరాయి విజయన్ గురువారం నుండి ప్రారంభమైన మూడు రోజుల పర్యటన నిమిత్తం బహరేన్ విచ్చేశారు. గురువారం సాయంత్రం పునరాయి విజయన్ సెగయ్యా లోని డైమండ్ జూబ్లీ హాల్ బహరేన్ కేరళీయ సమాజం(బి కె ఎస్ )లో ఒక సంవత్సరం దీర్ఘ కాలం పాటు కొనసాగే ప్లాటినం జూబ్లీ వేడుకలను ఆయన ప్రారంభిస్తారు. అదే విధంగా మంత్రి శుక్రవారం ఉదయం కైరాలీ వ్యాపార అవార్డ్స్ పంపిణీ వేడుకకు హాజరు కానున్నారు. మలయాళం కమ్యూనికేషన్స్ లిమిటెడ్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి దౌత్యవేత్త రాడిసన్ బ్లూ హాజరు కావాల్సి ఉంటుంది. ప్రముఖ వాణిజ్యవేత్తలు డాక్టర్ రవి పిళ్లై, డాక్టర్ వర్ఘీస్ కురైన్ మరియు ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి నళిని నెట్టో ఉత్సవంలో సత్కారాన్ని పొంది సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేరళా ముఖ్యమంత్రి తన పర్యటనలో భాగంగా బాబ్ అల్ బహ్రెయిన్ కింగ్ ఫహద్ కాజ్వే మరియు బహ్రెయిన్ నేషనల్ మ్యూజియం సందర్శించడానికి యత్నిస్తున్నారు రు. శుక్రవారం సాయంత్రం బహ్రెయిన్ కేరళీయ సమాజం మంత్రి ప్రజా స్పందన ఆతిధ్యం చేయబడుతుంది. మే 25 వ తేదీ 2016 న పదవీ చేపట్టిన నాటి నుండి బహరేన్ మంత్రి మొట్టమొదటి పర్యటన ఇది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







