బహరేన్ సందర్శించిన కేరళ ముఖ్యమంత్రి ...

- February 09, 2017 , by Maagulf
బహరేన్ సందర్శించిన కేరళ ముఖ్యమంత్రి ...

మనామా: భారతదేశానికి చెందిన కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి, పునరాయి  విజయన్ గురువారం నుండి  ప్రారంభమైన మూడు రోజుల పర్యటన నిమిత్తం బహరేన్ విచ్చేశారు. గురువారం సాయంత్రం పునరాయి విజయన్ సెగయ్యా లోని డైమండ్ జూబ్లీ హాల్ బహరేన్ కేరళీయ సమాజం(బి కె ఎస్ )లో ఒక సంవత్సరం దీర్ఘ కాలం పాటు కొనసాగే  ప్లాటినం జూబ్లీ వేడుకలను ఆయన ప్రారంభిస్తారు. అదే విధంగా మంత్రి శుక్రవారం ఉదయం కైరాలీ వ్యాపార అవార్డ్స్ పంపిణీ వేడుకకు హాజరు కానున్నారు. మలయాళం కమ్యూనికేషన్స్ లిమిటెడ్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి దౌత్యవేత్త రాడిసన్ బ్లూ  హాజరు కావాల్సి ఉంటుంది. ప్రముఖ వాణిజ్యవేత్తలు  డాక్టర్ రవి పిళ్లై, డాక్టర్ వర్ఘీస్ కురైన్  మరియు ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి నళిని నెట్టో  ఉత్సవంలో సత్కారాన్ని పొంది సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేరళా ముఖ్యమంత్రి  తన పర్యటనలో భాగంగా బాబ్ అల్ బహ్రెయిన్ కింగ్ ఫహద్ కాజ్వే మరియు బహ్రెయిన్ నేషనల్ మ్యూజియం సందర్శించడానికి యత్నిస్తున్నారు రు.  శుక్రవారం సాయంత్రం  బహ్రెయిన్ కేరళీయ సమాజం మంత్రి ప్రజా స్పందన ఆతిధ్యం  చేయబడుతుంది.  మే 25 వ తేదీ 2016 న పదవీ చేపట్టిన నాటి నుండి బహరేన్ మంత్రి మొట్టమొదటి పర్యటన ఇది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com