నాటో ప్రయోగించిన డ్రోన్ దాడిలో 11 మంది ఉగ్రవాదులు హతులయ్యారు...
- February 09, 2017
కాబూల్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు ఎదురు దెబ్బ తగిలింది. తూర్పు నన్గర్హర్ ప్రావిన్స్లో బుధవారం నాటో ప్రయోగించిన డ్రోన్ దాడిలో 11 మంది ఉగ్రవాదులు హతులయ్యారని, వీరిలో ఇద్దరు సీనియర్ కమాండర్లు ఒమర్ సాదిక్, ఒమర్ ఫారూఖ్ ఉన్నారని ఆఫ్ఘన్ ప్రొవిన్షియల్ పోలీస్ చీఫ్కు అధికార ప్రతినిధి మహ్మద్ హుస్సేన్ మష్రాకివాల్ ప్రకటించారు. అమెరికా నేవీ కెప్టెన్ బిల్ సాల్విన్ దాడులు జరిగినట్లు ధ్రువీకరించారు, కానీ వివరాలను వెల్లడించలేదు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









