నాటో ప్రయోగించిన డ్రోన్ దాడిలో 11 మంది ఉగ్రవాదులు హతులయ్యారు...
- February 09, 2017
కాబూల్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు ఎదురు దెబ్బ తగిలింది. తూర్పు నన్గర్హర్ ప్రావిన్స్లో బుధవారం నాటో ప్రయోగించిన డ్రోన్ దాడిలో 11 మంది ఉగ్రవాదులు హతులయ్యారని, వీరిలో ఇద్దరు సీనియర్ కమాండర్లు ఒమర్ సాదిక్, ఒమర్ ఫారూఖ్ ఉన్నారని ఆఫ్ఘన్ ప్రొవిన్షియల్ పోలీస్ చీఫ్కు అధికార ప్రతినిధి మహ్మద్ హుస్సేన్ మష్రాకివాల్ ప్రకటించారు. అమెరికా నేవీ కెప్టెన్ బిల్ సాల్విన్ దాడులు జరిగినట్లు ధ్రువీకరించారు, కానీ వివరాలను వెల్లడించలేదు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







