శాంతి చిహ్నం అత్యద్భుతం
- February 09, 2017
శాంతికి చిహ్నం పావురం.. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ మార్బుల్తో రూపొందించిన ఓ కళాకృతి అందర్నీ ఆకట్టుకుంటోంది. నజీమ్ గార్డెన్స్లో దీన్ని ఏర్పాటు చేశారు. కళాకారులు ఖొలూద్ అల్ షాయెబి, అయూబ్ అల్ బలుషి దీన్ని రూపొందించారు. 'ల్యాండ్ ఆఫ్ పీస్' పేరుతో ఈ కళాకృతిని రూపొందించామని కళాకారులు తెలిపారు. ఒమన్ని పీస్ లవింగ్ నేషన్గా తాము ప్రెజెంట్ చేయదలచుకున్నామనీ, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ప్రపంచ శాంతి కోసం ఎందరో కృషి చేస్తున్నారనీ, శాంతి అనేది మానవ మనుగడకు ముఖ్యమైనదని వారు తెలిపారు. 2.5 మీటర్ల పొడవైన ఈ కళాకృతి విశేషంగా అలరిస్తోంది. 120 గంటలపాటు శ్రమించి దీన్ని రూపొందించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







