జనసేన అధినేత పవన్ బిజీబిజీ అమెరికా పర్యటనలో...
- February 10, 2017
ఎక్కడ అన్యాయం జరిగినా బాధితులకు అండగా నిలుస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అమెరికాల పర్యటనలో బిజీబిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. న్యూహ్యాంప్షైర్ లో ఎన్నారైలు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తించారు. కుల రాజకీయాలు తనకు నచ్చవన్నారు. డబ్బు అవసరమే కానీ... మమకారం మాత్రం లేదని పవన్ స్పష్టం చేశారు. సినిమాల్లో తాను ఎప్పుడూ సౌకర్యంగా ఫీలవలేదని.. ప్రజా సమస్యలపై పోరాడినపుడే సంతృప్తినిచ్చిందని పవన్ అన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







