జనసేన అధినేత పవన్ బిజీబిజీ అమెరికా పర్యటనలో...
- February 10, 2017
ఎక్కడ అన్యాయం జరిగినా బాధితులకు అండగా నిలుస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అమెరికాల పర్యటనలో బిజీబిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. న్యూహ్యాంప్షైర్ లో ఎన్నారైలు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తించారు. కుల రాజకీయాలు తనకు నచ్చవన్నారు. డబ్బు అవసరమే కానీ... మమకారం మాత్రం లేదని పవన్ స్పష్టం చేశారు. సినిమాల్లో తాను ఎప్పుడూ సౌకర్యంగా ఫీలవలేదని.. ప్రజా సమస్యలపై పోరాడినపుడే సంతృప్తినిచ్చిందని పవన్ అన్నారు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









