అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుంచి...
- February 10, 2017
జమ్ముకశ్మీర్ పర్యాటకశాఖ డైరక్టర్ మహమూద్ ఎ షా హైదరాబాద్: ప్రఖ్యాతిగాంచిన అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్ 29న ప్రారంభం కానుందని జమ్ముకశ్మీర్ పర్యాటక శాఖ డైరక్టర్ మహమూద్ ఎ షా తెలిపారు. కశ్మీర్ పర్యాటకంపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి కేంద్రాలు మరిన్ని రానున్నట్లు తెలిపారు. పర్యాటకుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో ప్రత్యేక సేవలు, వినోదాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







