అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుంచి...
- February 10, 2017
జమ్ముకశ్మీర్ పర్యాటకశాఖ డైరక్టర్ మహమూద్ ఎ షా హైదరాబాద్: ప్రఖ్యాతిగాంచిన అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్ 29న ప్రారంభం కానుందని జమ్ముకశ్మీర్ పర్యాటక శాఖ డైరక్టర్ మహమూద్ ఎ షా తెలిపారు. కశ్మీర్ పర్యాటకంపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తమ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి కేంద్రాలు మరిన్ని రానున్నట్లు తెలిపారు. పర్యాటకుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో ప్రత్యేక సేవలు, వినోదాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









