విద్యుత్ తీగలు దొంగిలించిన నేరంలో పాకిస్థాన్ కార్మికునికి జైలుశిక్ష
- February 11, 2017
దుబాయ్:పాకిస్థాన్ కు ఒక కార్మికుడు, విద్యుత్ తీగలు దొంగిలించడానికి ప్రయత్నించి తన భాగస్వామితో కనిపించకుండా పోయిన నేరంలో నిందుతునికి మూడు నెలల జైలు శిక్ష విధించబడింది. ముగ్గురు పాకిస్తానీ వ్యక్తులు అక్టోబర్ 2013 లో ఒక భవనం యొక్క విద్యుత్ సరఫరా నిలిపి గదిలోకి ప్రవేశించి ఎలక్ట్రిక్ తీగలు కత్తిరించి దొంగిలించిన నేరంలో ముద్దాయిలు. ఈ ముగ్గురు దొంగతనం కోసం ముందుగా రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం భవనం వెనుక ఒక విశ్వవిద్యాలయం క్యాంపస్ లోనికి వెళ్లారు. ఈ చోరీ సమయంలో వారి 31 ఏళ్ల పాకిస్తానీ సహచరునికి ఒకరికి విధ్యుత్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. తర్వాత మిగిలిన నిందితులు తమ భాగస్వామి మరణం తర్వాత అక్కడ్నుంచి దూరంగా పారిపోయారు.ఫస్ట్ ఇన్స్టాన్స్ దుబాయ్ కోర్టు ఇద్దరు అనుమానితులలో ఒకరు పారిపోగా చనిపోయిన వ్యక్తి పెద్ద ఉండిపోయేన నిందితునికి శిక్ష విధించబడింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







