తెలుగు విద్యార్థి కాల్చివేత అమెరికాలో...
- February 12, 2017
హైదరాబాద్ : అమెరికాలో తెలుగు విద్యార్ధి ఒకరిని దుండగులు కాల్చిచంపారు. వరంగల్ జిల్లాకు చెందిన వంశీరెడ్డి అనే విద్యార్ధి కాలిఫోర్నియాలో ఎంఎస్ చదువుతున్నాడు. అయితే... ఆయన్ను గుర్తు తెలియని దుండగులు ఆదివారం తుపాకీతో కాల్చిచంపారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?









