బంగారం తరలిస్తూ పట్టుబడ్డ నిందితుడు...
- February 12, 2017
హైదరాబాద్ : బంగారం అక్రమ రవాణాకు చివరకు ఎల్ఈడీ బల్బులను కూడా వాడుతున్నారు. ఆదివారం ఓ ప్రయాణికుడు ఎల్ఈడీ బల్బుల్లో బంగారం తరలిస్తూ పట్టుబడ్డాడు. దీంతో కస్టమ్స్ అధికారులు ఆవాక్కయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి భారీగా బంగారం పట్టుకున్నారు. అయితే... ఎల్ఈడీ బల్బుల్లో బంగారాన్ని తీసుకురావడం ఇక్కడ కొసమెరుపు. ఇప్పటివరకు ఆయా పద్దతుల్లో బంగారం స్మగ్లింగ్కు పాల్పడ్డ దుండగులు చివరకు ఎల్ఈడీ బల్బులను కూడా ఉపయోగించడంతో కస్టమ్స్ అధికారులు ఆశ్చర్యపోయారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









