బంగారం తరలిస్తూ పట్టుబడ్డ నిందితుడు...
- February 12, 2017
హైదరాబాద్ : బంగారం అక్రమ రవాణాకు చివరకు ఎల్ఈడీ బల్బులను కూడా వాడుతున్నారు. ఆదివారం ఓ ప్రయాణికుడు ఎల్ఈడీ బల్బుల్లో బంగారం తరలిస్తూ పట్టుబడ్డాడు. దీంతో కస్టమ్స్ అధికారులు ఆవాక్కయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి భారీగా బంగారం పట్టుకున్నారు. అయితే... ఎల్ఈడీ బల్బుల్లో బంగారాన్ని తీసుకురావడం ఇక్కడ కొసమెరుపు. ఇప్పటివరకు ఆయా పద్దతుల్లో బంగారం స్మగ్లింగ్కు పాల్పడ్డ దుండగులు చివరకు ఎల్ఈడీ బల్బులను కూడా ఉపయోగించడంతో కస్టమ్స్ అధికారులు ఆశ్చర్యపోయారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







