బంగారం తరలిస్తూ పట్టుబడ్డ నిందితుడు...
- February 12, 2017
హైదరాబాద్ : బంగారం అక్రమ రవాణాకు చివరకు ఎల్ఈడీ బల్బులను కూడా వాడుతున్నారు. ఆదివారం ఓ ప్రయాణికుడు ఎల్ఈడీ బల్బుల్లో బంగారం తరలిస్తూ పట్టుబడ్డాడు. దీంతో కస్టమ్స్ అధికారులు ఆవాక్కయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా సింగపూర్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి భారీగా బంగారం పట్టుకున్నారు. అయితే... ఎల్ఈడీ బల్బుల్లో బంగారాన్ని తీసుకురావడం ఇక్కడ కొసమెరుపు. ఇప్పటివరకు ఆయా పద్దతుల్లో బంగారం స్మగ్లింగ్కు పాల్పడ్డ దుండగులు చివరకు ఎల్ఈడీ బల్బులను కూడా ఉపయోగించడంతో కస్టమ్స్ అధికారులు ఆశ్చర్యపోయారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









