షార్జా ఆయిల్ ట్యాంక్లో మూడు మృతదేహాలు
- February 13, 2017
షార్జాలోని అల్ సజా ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఓ ఆయిల్ ట్యాంక్లో ముగ్గురి మృతదేహాలు వెలుగుచూసిన ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి శనివారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. మృతులు ఆసియాకి చెందిన కార్మికులు. 20, 23, 47 ఏళ్ల వయసున్న వీరి మృతికి గల కారనాల్ని పోలీసులు అన్వేషిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల పరీక్షల అనంతరం ఈ ఘటన ఎలా జరిగిందో తెలిసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







