ఖతార్ త్వరలో హానికరమైన సరుకులపై పన్ను విధించే యోచన
- February 16, 2017
బుధవారం జరిగిన క్రమం తప్పని వారాంతపు సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కలిగిస్తున్నఅంశాలు, నిర్దిష్ట వస్తువుల మీద ఎంపిక చేయబడిన ఒక పన్ను ను విధించేలా ఒక డ్రాఫ్ట్ చట్టంకు ఆమోదం తెలిపారు. ప్రధాని, హోంమంత్రి హెచ్ ఇ షేక్ అబ్దుల్లా బిన్ నాసర్ బిన్ ఖలీఫాఅల్ థానీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాబోయే పన్నులు, డ్రాఫ్ట్ చట్టంతో సహా చర్చ జరిగిన తర్వాత తీసుకోబోయే చర్యలను సమీక్షించిన తరువాత పలు నిర్ణయాలు ప్రకటించారు.బహెరిన్ కింగ్డమ్ ఇటీవల నిర్వహించిన 37 వ సెషన్ లో జారీ జీసీసీ సుప్రీం కౌన్సిల్ నిర్ణయం ప్రకారం సెలెక్టివ్ పన్నుపై జీసీసీ ఏకీకృత ఒప్పందానికి అనుగుణంగా ముసాయిదాపై చట్టం తయారుచేసింది. దీని ప్రకారం ఎంపిక పన్ను మానవ ఆరోగ్యం మరియు పర్యావరణానికి ఎలాంటి హాని కల్గించే వస్తువుల మీద విధించబడుతుంది, అలాగే విలాస వస్తువులపై దేశీయంగా ఉత్పత్తి లేదా దిగుమతి కాబడిన వస్తువులపై ఈ చట్టం ప్రకారం పన్ను రేట్లు అనుగుణంగా విధించబడతాయని తెలుస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







