భారత్ సాధించిన ఘనతను ప్రశంసిస్తూనే విమర్శించిన చైనా...
- February 16, 2017
భారత్ సాధించిన విజయాన్ని పైకి ప్రశంశించినా లోలోపలు కుళ్ళుకుంటుంది చైనా. ఇటీవల ఒకే రాకెట్లో 104 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఘనతను భారత్ సొంతం చేసుకుంది. అంతరిక్ష పరిశోధనల్లో ఒకేసారి ఎక్కువ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టి దేశం గర్వించేలా ఇస్రో చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. అయితే చైనా దీన్ని తేలిగ్గా తీసుకుంటూనే, ఇదేమంత పెద్ద గొప్ప విషయం కాదని, దేశంలో లక్షల మంది పేదలు, నిరక్ష్యరాసులు ఉన్నారు, వారి సంక్షేమం గురించి ఆలోచించకుండా ఇలాంటి ప్రయోగాలు చేయడం అవసరమా అని ఇండియాను విమర్శించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







