శశికళకు ఈసీ నోటీసులు
- February 17, 2017
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష ఎదుర్కోక ముందే ప్రస్తుతం జైలులో ఉన్న శశికళకు ఈసీ షాకిచ్చింది. అన్నాడిఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎలా ఎన్నికయ్యారో వివరాలు చెప్పాలంటూ నోటీసులు పంపింది. ఈనెల 28లోగా జవాబివ్వాలని ఆదేశించింది. అన్నాడిఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం అక్రమమని పార్టీ నేత డాక్టర్ వి.మైత్రేయన్ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఈ నోటీసులు జారీ చేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







