గుండెపోటుతో దుబాయ్ రాజకుమారుని మృతి
- September 19, 2015
దుబాయ్ పరిపాలకుడు, యూ. ఏ. ఈ. ఉపాధ్యక్షులు మరియు ప్రధానమంత్రి హిజ్ హైనెస్ షేక్ మొహమ్మెద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వారి కుమారుడు షేక్ రషీద్ బిన్ మొహమ్మెద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ గుండెపోటుతో నేటి ఉదయం మరణించారు. జబీల్ మసీదులో అంతిమ ప్రార్ధనల అనంతరం వారి అంత్యక్రియలు బుర్ దుబాయ్ లోని ఉమ్మ్ హురైర్ శ్మశాన వాటికలో జరుగుతాయి.
దుబాయ్ పరిపాలకుని సభ ఐన అల్ దెవాన్, దుబాయ్ లో నేటినుండి మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఎమిరేట్ లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పతాకాలు అవనతమై, సగం ఎత్తులో ఉంటాయి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







