గుండెపోటుతో దుబాయ్ రాజకుమారుని మృతి
- September 19, 2015
దుబాయ్ పరిపాలకుడు, యూ. ఏ. ఈ. ఉపాధ్యక్షులు మరియు ప్రధానమంత్రి హిజ్ హైనెస్ షేక్ మొహమ్మెద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ వారి కుమారుడు షేక్ రషీద్ బిన్ మొహమ్మెద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ గుండెపోటుతో నేటి ఉదయం మరణించారు. జబీల్ మసీదులో అంతిమ ప్రార్ధనల అనంతరం వారి అంత్యక్రియలు బుర్ దుబాయ్ లోని ఉమ్మ్ హురైర్ శ్మశాన వాటికలో జరుగుతాయి.
దుబాయ్ పరిపాలకుని సభ ఐన అల్ దెవాన్, దుబాయ్ లో నేటినుండి మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఎమిరేట్ లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పతాకాలు అవనతమై, సగం ఎత్తులో ఉంటాయి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







