మాదక ద్రవ్యాల పెండింగ్ కేసులో తగ్గిన జైలుశిక్ష
- February 19, 2017
మనామా:30,000 బి డి కంటే ఎక్కువ విలువైన గంజాయి మరియు 500 మాదక ద్రవ్య మాత్రలను బంగ్లాదేశీ వ్యక్తి అక్రమ రవాణాకు పాల్పడినట్లు నేరారోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో జీవిత ఖైదులో 10 సంవత్సరాల శిక్ష కుదించబడింది. అయితే కోర్టు నిందితునికి 5000 బిడి జరిమానాని సుప్రీం అప్పీల్స్ న్యాయస్థానం ధృవీకరించింది పోలీసు అధికారులు కింగ్డమ్ వెలుపల నుండి, అతని పేరుతో వచ్చిన మోటారుబైకుల విడి భాగాలతో పాటు మాదక ద్రాయాల ప్యాకేజీలు, మాత్రలు కనుగొన్న తర్వాత ఆ నిందితుడిని అరెస్టు చేశారు.ముద్దాయికి బహరేన్ లో మాదక ద్రవ్యాల పంపిణీదారుడని న్యాయవాదులు చెప్పారు. ఆ వ్యక్తికి 25 సంవత్సరాల జైలుశిక్ష సమానం ఆ తర్వాత ప్రతివాదిని బహరేన్ నుండి బహిష్కరించనున్నారు..
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!







