ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకొన్న విద్యార్థిని

- February 20, 2017 , by Maagulf
ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకొన్న విద్యార్థిని

 స్థానిక ఒక ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ 15 ఏళ్ల అమ్మాయి ఆదివారం  ఆత్మహత్య చేసుకొన్నట్లు సమాచారం అందింది. అంశు జాకబ్ అనే విద్యార్థిని స్థానిక  ఆసియా స్కూల్లో ఒక పదో తరగతి చదువుతూండేది. భారతదేశంలోని కేరళ రాష్ట్రంకి చెందిన ఆ బాలిక తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకొంది. ఆ బాలిక  తండ్రి ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి తన ఫ్లాట్ లో తన కుమార్తె మరణించి ఉండటం కనిపించిందిఆయా బాలిక భౌతికకాయాన్ని సాల్మని  మెడికల్ కాంప్లెక్స్ లో  మృతదేహాలను భద్రపరిచే ఉంచేరు.  మరియు  కాగితాల ప్రక్రియ పూర్ కాబడిన తర్వాత తన స్వదేశంకు   పంపనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడటాని వాస్తవ  కారణం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.అంశు జాకబ్ కురువిళ్ళ కోచుమోల్  కుమార్తె మార్చి నెలలో  జరిగే  బోర్డు పరీక్షలకు ఆమె హాజరు కావాల్సి ఉందు,ఆసియా స్కూల్ ఉపాధ్యాయులు అంశు జాకబ్ కుటుంబం సందర్శించి మరణం సంతాపం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com