ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకొన్న విద్యార్థిని
- February 20, 2017
స్థానిక ఒక ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ 15 ఏళ్ల అమ్మాయి ఆదివారం ఆత్మహత్య చేసుకొన్నట్లు సమాచారం అందింది. అంశు జాకబ్ అనే విద్యార్థిని స్థానిక ఆసియా స్కూల్లో ఒక పదో తరగతి చదువుతూండేది. భారతదేశంలోని కేరళ రాష్ట్రంకి చెందిన ఆ బాలిక తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకొంది. ఆ బాలిక తండ్రి ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి తన ఫ్లాట్ లో తన కుమార్తె మరణించి ఉండటం కనిపించిందిఆయా బాలిక భౌతికకాయాన్ని సాల్మని మెడికల్ కాంప్లెక్స్ లో మృతదేహాలను భద్రపరిచే ఉంచేరు. మరియు కాగితాల ప్రక్రియ పూర్ కాబడిన తర్వాత తన స్వదేశంకు పంపనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడటాని వాస్తవ కారణం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.అంశు జాకబ్ కురువిళ్ళ కోచుమోల్ కుమార్తె మార్చి నెలలో జరిగే బోర్డు పరీక్షలకు ఆమె హాజరు కావాల్సి ఉందు,ఆసియా స్కూల్ ఉపాధ్యాయులు అంశు జాకబ్ కుటుంబం సందర్శించి మరణం సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







