ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకొన్న విద్యార్థిని
- February 20, 2017
స్థానిక ఒక ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ 15 ఏళ్ల అమ్మాయి ఆదివారం ఆత్మహత్య చేసుకొన్నట్లు సమాచారం అందింది. అంశు జాకబ్ అనే విద్యార్థిని స్థానిక ఆసియా స్కూల్లో ఒక పదో తరగతి చదువుతూండేది. భారతదేశంలోని కేరళ రాష్ట్రంకి చెందిన ఆ బాలిక తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకొంది. ఆ బాలిక తండ్రి ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి తన ఫ్లాట్ లో తన కుమార్తె మరణించి ఉండటం కనిపించిందిఆయా బాలిక భౌతికకాయాన్ని సాల్మని మెడికల్ కాంప్లెక్స్ లో మృతదేహాలను భద్రపరిచే ఉంచేరు. మరియు కాగితాల ప్రక్రియ పూర్ కాబడిన తర్వాత తన స్వదేశంకు పంపనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడటాని వాస్తవ కారణం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.అంశు జాకబ్ కురువిళ్ళ కోచుమోల్ కుమార్తె మార్చి నెలలో జరిగే బోర్డు పరీక్షలకు ఆమె హాజరు కావాల్సి ఉందు,ఆసియా స్కూల్ ఉపాధ్యాయులు అంశు జాకబ్ కుటుంబం సందర్శించి మరణం సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









