స్కూల్ బస్కి అగ్ని ప్రమాదం: తప్పించుకున్న విద్యార్థులు
- February 21, 2017మనామా: ఇసా టౌన్లో ఎడ్యుకేషన్ ఏరియాలో ఓ బస్సు ప్రమాదవశాత్తూ దహనమైంది. ఈ ప్రమాదంలోంచి 50 మంది విద్యార్థులు తప్పించుకున్నారు. ప్రమాదాన్ని గ్రహించిన డ్రైవర్, చాకచక్యంగా బస్సులోని విద్యార్థుల్ని కిందికి దించివేశాడు. ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ వద్ద ఉదయం 7 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్లే బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. 80 శాతానికి పైగా బస్సు కాలిపోయింది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









