పసిడి ధర పైపైకి..!
- February 21, 2017
న్యూదిల్లీ: అంతర్జాతీయం పరిణామాలు, దేశీయంగా ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ ఉండటంతో పసిడి ధర పెరిగింది. 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.250 పెరిగి రూ.29,950కి చేరింది. మరోపక్క వెండిధర కూడా రూ.50 పెరగడంతో కేజీ రూ.43,200లకు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల డిమాండ్ ఉండటంతో వెండి ధర పెరిగిందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా 0.19శాతం పెరిగిన పసిడి ధర ఔన్సు 1,237 డాలర్లు పలికింది. వెండి ధర 0.42శాతం పెరిగి ఔన్సు 18.02డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







